నాచారం డివిజన్ లోని పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మంజూరైన పనులను తొందరగా పనులు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ జి. నవీన్ కుమార్