పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జోరుగా కరోనా టీకా
జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు 45 సంవత్సరాలు నిండిన వారు నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా ప్రజలు అత్యధికంగా భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి..సామాజిక...
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కేటీఆర్
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కేటీఆర్ సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి...
రేషన్ కార్డులు.పింఛన్ సమస్యలు పరిష్కారం లో ప్రభుత్వాలు విఫలం
భద్రాచలం.. కరోనా నేపధ్యంలో నష్టపోతున్న కార్మిక వర్గాన్ని ఆదుకోవాలి
భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.కనీస అవసరాలు అయిన రేషన్ కార్డ్ లు.పింఛన్ లు మంజూరు చేయడంలో అధికారులు .ప్రభుత్వం...
ఇచ్చిన హామీలను మరిచిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో KTR గారు ఇచ్చిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ 35 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడంతో ప్రజలకు అబద్దాల మంత్రి గురించి మండలం లో...
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి యూత్ కాంగ్రెస్
వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్...
పాలకుర్తి మండలకేంద్రంలో ముమ్మరంగా కరోనా టీకా
జనగామ జిల్లా,పాలకుర్తి మండలకేంద్రంలో నిన్న మొన్న కరోన బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోన టీకా,పరీక్షలు వెయించుకోవడానికి సామజిక భౌతిక దూరం పాటిస్తూ..మాస్కులను ధరించి..భారీగా తరలి...
చెలరేగిన ఇసుక మాఫియా!!!! యువకుడిపై మారణాయుధాలతో దాడి
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం *చెలరేగిన ఇసుక మాఫియా!!!! యువకుడిపై మారణాయుధాలతో దాడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు
మిడ్జిల్ మండలం లోని వాడాల గ్రామ శివారు దుందుభి వాగు నుంచి ఇసుక ను...
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎలవేణి రమేశ్ తన వంతు ఆర్థిక సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం "పెద్దలింగాపూర్" గ్రామానికి చెందిన నిరుపేద లింగపెల్లి దుర్గవ్వ అనారోగ్యంతో బాదపడుతుండగా ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎలవేణి రమేశ్ తనవంతుగా 2,000/-రూ!!...
వల్లబిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వల్లబిలో ధాన్యం కొనుగోలు కేంద్రాo ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సభలో మాట్లాడుతున్న కమల్ రాజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు...
దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లో మిర్చి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి బొలెరో వాహనం తో పాటు 7క్వింటాల మిర్చిని స్వాధీనం చేసినట్లు వివరాలు తెలిపిన ఖమ్మం రూరల్...