వెంకటాపూర్ గ్రామంలో 33/11కే వి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎంపీ పోతుగంటి...
కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11కే వి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మరియు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు మరియు జెడ్పీ వైస్...
వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ టి నరేష్
వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ టి నరేష్ కరోనా వైరస్ పై ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్సై నరేష్ మండల పరిధిలో వనంవారికిష్టాపురంలో ఎస్సై తాండ్ర నరేష్ శనివారం వాహనాల తనిఖీ నిర్వహించారు...
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
కమలాపురం లో ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల ఎంపిపి గారు సామినేని హరి ప్రసాద్ గారు మరియు రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పౌట్ల ప్రసాద్ గారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు...
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై తాండ్ర నరేష్
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై తాండ్ర నరేష్ కరోనాపై విస్తృత ప్రచారం ముదిగొండ మండలంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ముదిగొండ న్యూ లక్ష్మీపురం...
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కాశీ విశ్వేశ్వరునికి 108 బిందెల కృష్ణమ్మ జలంతో అభిషేకాలు
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆ రోగ్యం త్వరగా కోలుకోవాలని పెదకళ్ళే పల్లి (దక్షిణ కాశీ)లో కాశీ విశ్వేశ్వరునికి 108 బిందెల కృష్ణమ్మ జలంతో అభిషేకాలు చేస్తున్న జన సైనికులు ..
జనసేన...
పూర్వా విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని కంది కట్కూరు గ్రమంలో తేదీ 18-04-20201రోజున 1988---89 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనము కంది కట్కూరుజిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనైనది....
CPI అనుబంధ AITUC లో చేరిన 45మంది పంచాయతీ కార్మికులు కార్మికులకు అండగా...
భద్రాచలం
భద్రాచలం గ్రామ పంచాయతీ కార్మికులు ఆదివారం స్థానిక CPI కార్యాలయంలో CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల.వెంకటేశ్వరరావు. CPI పట్టణ కార్యదర్శి అకోజు సునిల్...
డ్రైనేజీ లేక గ్రామస్తుల అవస్థలు
బూర్గంపాడు మండల పరిధిలో సారపాక భాస్కర్ నగరం గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు పూర్తిగా ఆ గ్రామంలో లేకపోవటంవల్ల ఆ గ్రామ ప్రజలు వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని
డ్రైనేజీ కాలువలు లేకపోవడం వర్షాకాలం...
ప్రెజర్ బాంబు పేలి గ్రామస్తుడి మృతి. .
దంతేవాడ భద్రతా దళాలకు హాని కలిగించేలా ఐఇడిని
తెల్లం గ్రామంలో నక్సల్స్ ఏర్పాటు చేశారు . తెలం గ్రామంలో జరిగిన సంఘటనను దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ధృవీకరించారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్
KTR ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనీ ఆమరణ నిరహర దీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా గౌరవ మంత్రి KTR గారు ఇచ్చిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ 35 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడంతో KTR గారు ఇచ్చిన...