గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయ సమాజం నిరసన ర్యాలీ!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ నగరంలో గాంధీ విగ్రహం ధ్వంసానికి నిరసనగా భారతీయ అమెరికన్లు నిరసన ర్యాలీ చేపట్టారు. కాలిఫోర్నియాలోని సిటీ పార్కులో ఈ ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. 2016లో భారత...
వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సింగి బోర్డర్ వద్ద ధర్నా
ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో సింగి బోర్డర్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం...
డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు.. రేపే ప్రారంభం
దిల్లీ: ఓటరు ఐడీలను ఇకపై మొబైల్/ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ వెర్షన్ ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం కేంద్ర...
గుడ్న్యూస్: రైళ్లలో ఆ సేవలు మళ్లీ ప్రారంభం
దిల్లీ: ప్రయాణికులకు గుడ్న్యూస్. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే ఈ- కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొవిడ్-19 కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను వచ్చే నెల నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ...
భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో...
రైతుల ఆందోళన: రంగంలోకి మోదీ
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. ఇప్పటికే రెండు సార్లు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ అన్నదాతలతో సంప్రదింపులు జరపగా.. చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈసారి...
కుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్ఏ టెస్ట్ చేయించనున్న పోలీసులు
వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్లో...
బీజేపీలో చేరాలని అళగిరికి ఆహ్వానం… సమస్యే లేదని వెల్లడి!
ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న...
యూపీలో డబుల్ యువరాజులను ఓడించాం.. ఇక్కడా ఓడిస్తాం: మోదీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లను ఉద్దేశించి పరోక్షంగా వారిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో...
టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం! నీట్ ఫలితాల్లో గందరగోళం..
ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు నేషనల్...